జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవ సందర్బంగా వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు.. తామే ఛాయాచిత్ర యంత్ర దేవతను రూపొందించి ఆ దేవత చిత్రపటానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు,ఫొటో కెమెరాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు..ప్రపంచ ఫోటో గ్రాఫర్ల సంక్షేమార్థం ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పోటో గ్రాఫర్లు తెలిపారు….
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.