దొంగతనానికి వచ్చిన దొంగ ప్రమాదవశాత్తు మృత్యు ఒడిలోకి చేరిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది..పట్టణం లోని ఇస్లాంపురా కాలనీలో ఓ ఇంట్లో దొంగ దొంగతనానికి రాగ, దొంగను చూసిన స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో పారిపోయెందుకు ప్రయత్నించాడు, పారిపోయే క్రమంలో ఇంటికి అనుకుని ఉన్న విద్యుత్ తీగలు మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక దొంగ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. మృతుడు నిజామాబాద్ జిల్లా కు చెందిన మాలోత్ రమేష్ గా గురరించారు పోలీసులు.. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.