
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఏన్డీఏ అభ్యర్థి సీపి రాధాక్రిష్ణన్ ఘన విజయం సాధించారు..ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏన్డీఏ అభ్యర్థి రాధాక్రిష్ణన్ కు 452 ఓట్లు రాగ.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కు 300 ఓట్లు పోలయ్యాయి.. దీంతో భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపి రాధాక్రిష్ణన్ ఎన్నికయ్యారు… ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

