
తాజాగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర లాసెట్ -2025 ఫలితాల్లో బోథ్ కు చెందిన ఎల్కూచి రాజశేఖర్ కూతురు ఎల్కూచి రుతిక మొదటి ర్యాంకును సాధించి సత్తా చాటింది..తమ కూతురికి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావడంతో తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఇక రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన రుతిక కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..రుతిక బోథ్ లో తన పదవతరగతి పూర్తి చేయగా, హైదరాబాద్ నగరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.