
Kiran News&Updates : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది… హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని అమరావతికు వెళ్తున్న బస్సు గుడిహత్నూర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై నుండి సర్వీస్ రోడ్డు పై బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో అయిదుగురికి తీవ్రగాయాలు కాగా మిగితా ప్రయాణికులు స్వల్ప గాయలతో బయటపడ్డారు.. క్షత్తగాత్రులను రిమ్స్ కు తరలించారు పోలీసులు.. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.