
Kiran News&Updates : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు కన్నుమూయగా, ప్రత్యేక పూజాలతో ఆవు అంత్యక్రియలు నిర్వహించారు భక్తులు… 20 సంవత్సరాల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా,16 దూడలకు జన్మనిచ్చి రెండు దశబ్దాలుగా ఆలయం లో దూప, దీప, నైవేద్యలకై ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది.. గ్రామస్తులంతా కలిసి డప్పు వాయిద్యాలతో ఆవు అంత్యక్రియలను ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.